Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- October 13, 2025
యూఏఈ: యూఏఈలో త్వరలో స్మార్ట్ కార్లతో వీసా ఉల్లంఘనలను గుర్తించనున్నారు.ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. అక్టోబర్ 13 నుండి 17 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగే GITEX గ్లోబల్ లో ఈ వినూత్న స్మార్ట్ కారును ప్రదర్శించనున్నారు.
“స్మార్ట్ వయోలేటర్ కార్” పేరిట దీనిని రూపొందించారు.ఇది రియల్-టైమ్ విజువల్ మానిటరింగ్ అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థలతో కూడిన మొబైల్ నిఘా యూనిట్ గా పనిచేయనుంది. వాహనం చుట్టూ ఆరు హై-రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఇవి 10 మీటర్ల పరిధిలో కవరేజీని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







