Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- October 13, 2025
యూఏఈ: యూఏఈలో త్వరలో స్మార్ట్ కార్లతో వీసా ఉల్లంఘనలను గుర్తించనున్నారు.ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. అక్టోబర్ 13 నుండి 17 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగే GITEX గ్లోబల్ లో ఈ వినూత్న స్మార్ట్ కారును ప్రదర్శించనున్నారు.
“స్మార్ట్ వయోలేటర్ కార్” పేరిట దీనిని రూపొందించారు.ఇది రియల్-టైమ్ విజువల్ మానిటరింగ్ అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థలతో కూడిన మొబైల్ నిఘా యూనిట్ గా పనిచేయనుంది. వాహనం చుట్టూ ఆరు హై-రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఇవి 10 మీటర్ల పరిధిలో కవరేజీని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!









