Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- October 13, 2025
యూఏఈ: యూఏఈలో త్వరలో స్మార్ట్ కార్లతో వీసా ఉల్లంఘనలను గుర్తించనున్నారు.ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. అక్టోబర్ 13 నుండి 17 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగే GITEX గ్లోబల్ లో ఈ వినూత్న స్మార్ట్ కారును ప్రదర్శించనున్నారు.
“స్మార్ట్ వయోలేటర్ కార్” పేరిట దీనిని రూపొందించారు.ఇది రియల్-టైమ్ విజువల్ మానిటరింగ్ అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థలతో కూడిన మొబైల్ నిఘా యూనిట్ గా పనిచేయనుంది. వాహనం చుట్టూ ఆరు హై-రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఇవి 10 మీటర్ల పరిధిలో కవరేజీని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







