వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- October 13, 2025
మనామా: బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కౌన్సిల్ 39 ముసాయిదా చట్టాలు, ప్రభుత్వం సూచించిన బిల్లులపై చర్చిస్తున్నారు. వాటితోపాటు కొత్త చట్టాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఎంపీలు సమర్పించిన పార్లమెంటరీ తీర్మానాలపై చర్చలు జరుపుతున్నారు. ప్రధాన ఆర్థిక మరియు జీవనోపాధి సమస్యలను పరిష్కరించడంపై పార్లమెంట్ సభ్యులు దృష్టి సారించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఎజెండాలోని అన్ని అంశాలను పూర్తి చేయాలని కౌన్సిల్ లో సభ్యులు అంతకుముందు నిర్ణయించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







