వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- October 13, 2025
మనామా: బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కౌన్సిల్ 39 ముసాయిదా చట్టాలు, ప్రభుత్వం సూచించిన బిల్లులపై చర్చిస్తున్నారు. వాటితోపాటు కొత్త చట్టాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఎంపీలు సమర్పించిన పార్లమెంటరీ తీర్మానాలపై చర్చలు జరుపుతున్నారు. ప్రధాన ఆర్థిక మరియు జీవనోపాధి సమస్యలను పరిష్కరించడంపై పార్లమెంట్ సభ్యులు దృష్టి సారించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఎజెండాలోని అన్ని అంశాలను పూర్తి చేయాలని కౌన్సిల్ లో సభ్యులు అంతకుముందు నిర్ణయించారు.
తాజా వార్తలు
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!







