వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- October 13, 2025
మనామా: బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కౌన్సిల్ 39 ముసాయిదా చట్టాలు, ప్రభుత్వం సూచించిన బిల్లులపై చర్చిస్తున్నారు. వాటితోపాటు కొత్త చట్టాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఎంపీలు సమర్పించిన పార్లమెంటరీ తీర్మానాలపై చర్చలు జరుపుతున్నారు. ప్రధాన ఆర్థిక మరియు జీవనోపాధి సమస్యలను పరిష్కరించడంపై పార్లమెంట్ సభ్యులు దృష్టి సారించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఎజెండాలోని అన్ని అంశాలను పూర్తి చేయాలని కౌన్సిల్ లో సభ్యులు అంతకుముందు నిర్ణయించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







