వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- October 13, 2025
మనామా: బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కౌన్సిల్ 39 ముసాయిదా చట్టాలు, ప్రభుత్వం సూచించిన బిల్లులపై చర్చిస్తున్నారు. వాటితోపాటు కొత్త చట్టాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఎంపీలు సమర్పించిన పార్లమెంటరీ తీర్మానాలపై చర్చలు జరుపుతున్నారు. ప్రధాన ఆర్థిక మరియు జీవనోపాధి సమస్యలను పరిష్కరించడంపై పార్లమెంట్ సభ్యులు దృష్టి సారించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఎజెండాలోని అన్ని అంశాలను పూర్తి చేయాలని కౌన్సిల్ లో సభ్యులు అంతకుముందు నిర్ణయించారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







