అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- February 08, 2026
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి పై కీలక ప్రకటన చేశారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి తెలంగాణలోని అన్ని ప్రధాన దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి వరకు దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల కోసం అవసరమైతే రూ.3-4 వేల కోట్లు నిధులు కేటాయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!









