అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- February 08, 2026
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి పై కీలక ప్రకటన చేశారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి తెలంగాణలోని అన్ని ప్రధాన దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి వరకు దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల కోసం అవసరమైతే రూ.3-4 వేల కోట్లు నిధులు కేటాయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









