దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- October 24, 2025
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్లోని 16 ప్రైవేట్ పాఠశాలల నుండి 16 మంది విద్యార్థులతో సహా కొత్త దుబాయ్ స్టూడెంట్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.
ఈ కౌన్సిల్ 2025-2026 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. ఈ కౌన్సిల్ దుబాయ్ ప్రైవేట్ విద్యా వ్యవస్థను రిఫర్ చేయడంతో పాటు లీడర్స్ ఆఫ్ టుమారో అనే ప్రోగ్రామ్ లో భాగంగా పనిచేయనుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







