మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- October 24, 2025
దోహా: మెరియల్ వాటర్ పార్క్ తన మొట్టమొదటి వింటర్ మిరాజ్ ఫెస్ట్ ను ప్రారంభించింది. నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 15 వరకు వారానికి 7 రోజులు 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. ఉత్తర ఖైటైఫాన్ ద్వీపం మధ్యలో ఉన్న మెరియల్ వాటర్ పార్క్ ప్రపంచ స్థాయి ఆకర్షణలకు ఇది నిలయంగా ఉంది.
ఆర్కేడ్ గేమ్లు, రోలర్ కోస్టర్, కార్నివాల్ గేమ్లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్లు, ఐస్ స్కేటింగ్ & స్లైడింగ్ ట్యూబ్లు, పెయింట్బాల్ అరీనా, కరోసెల్, ఇన్ఫ్లాటా స్ప్లాష్ మరియు F&B ట్రక్కులు వంటి ఉత్తేజకరమైన వివిధ కార్యకలాపాలను సందర్శకులు ఎంజాయ్ చేయవచ్చని మెరియల్ వాటర్పార్క్ మరియు అజూర్ బీచ్ దోహా మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో కాపాసెట్టి తెలిపారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







