మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- October 24, 2025
దోహా: మెరియల్ వాటర్ పార్క్ తన మొట్టమొదటి వింటర్ మిరాజ్ ఫెస్ట్ ను ప్రారంభించింది. నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 15 వరకు వారానికి 7 రోజులు 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. ఉత్తర ఖైటైఫాన్ ద్వీపం మధ్యలో ఉన్న మెరియల్ వాటర్ పార్క్ ప్రపంచ స్థాయి ఆకర్షణలకు ఇది నిలయంగా ఉంది.
ఆర్కేడ్ గేమ్లు, రోలర్ కోస్టర్, కార్నివాల్ గేమ్లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్లు, ఐస్ స్కేటింగ్ & స్లైడింగ్ ట్యూబ్లు, పెయింట్బాల్ అరీనా, కరోసెల్, ఇన్ఫ్లాటా స్ప్లాష్ మరియు F&B ట్రక్కులు వంటి ఉత్తేజకరమైన వివిధ కార్యకలాపాలను సందర్శకులు ఎంజాయ్ చేయవచ్చని మెరియల్ వాటర్పార్క్ మరియు అజూర్ బీచ్ దోహా మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో కాపాసెట్టి తెలిపారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









