మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- October 24, 2025
దోహా: మెరియల్ వాటర్ పార్క్ తన మొట్టమొదటి వింటర్ మిరాజ్ ఫెస్ట్ ను ప్రారంభించింది. నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 15 వరకు వారానికి 7 రోజులు 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. ఉత్తర ఖైటైఫాన్ ద్వీపం మధ్యలో ఉన్న మెరియల్ వాటర్ పార్క్ ప్రపంచ స్థాయి ఆకర్షణలకు ఇది నిలయంగా ఉంది.
ఆర్కేడ్ గేమ్లు, రోలర్ కోస్టర్, కార్నివాల్ గేమ్లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్లు, ఐస్ స్కేటింగ్ & స్లైడింగ్ ట్యూబ్లు, పెయింట్బాల్ అరీనా, కరోసెల్, ఇన్ఫ్లాటా స్ప్లాష్ మరియు F&B ట్రక్కులు వంటి ఉత్తేజకరమైన వివిధ కార్యకలాపాలను సందర్శకులు ఎంజాయ్ చేయవచ్చని మెరియల్ వాటర్పార్క్ మరియు అజూర్ బీచ్ దోహా మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో కాపాసెట్టి తెలిపారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







