మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- October 24, 2025
దోహా: మెరియల్ వాటర్ పార్క్ తన మొట్టమొదటి వింటర్ మిరాజ్ ఫెస్ట్ ను ప్రారంభించింది. నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 15 వరకు వారానికి 7 రోజులు 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. ఉత్తర ఖైటైఫాన్ ద్వీపం మధ్యలో ఉన్న మెరియల్ వాటర్ పార్క్ ప్రపంచ స్థాయి ఆకర్షణలకు ఇది నిలయంగా ఉంది.
ఆర్కేడ్ గేమ్లు, రోలర్ కోస్టర్, కార్నివాల్ గేమ్లు, ఆర్ట్స్ & క్రాఫ్ట్లు, ఐస్ స్కేటింగ్ & స్లైడింగ్ ట్యూబ్లు, పెయింట్బాల్ అరీనా, కరోసెల్, ఇన్ఫ్లాటా స్ప్లాష్ మరియు F&B ట్రక్కులు వంటి ఉత్తేజకరమైన వివిధ కార్యకలాపాలను సందర్శకులు ఎంజాయ్ చేయవచ్చని మెరియల్ వాటర్పార్క్ మరియు అజూర్ బీచ్ దోహా మేనేజింగ్ డైరెక్టర్ స్టెఫానో కాపాసెట్టి తెలిపారు.
తాజా వార్తలు
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!









