సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- October 25, 2025
న్యూయార్క్: భవిష్యత్ తరాల భద్రతను కాపాడుకోవడానికి అన్ని రకాల సామూహిక విధ్వంసక ఆయుధాలపై నిషేధం విధించాలని ఖతార్ పిలుపునిచ్చింది. నిరాయుధీకరణకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన 80వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఖతార్ ప్రతినిధి బృందం సభ్యుడు అహ్మద్ అబ్దుల్లా అల్ ఒబైద్లీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అణు, రసాయన మరియు జీవ ఆయుధాలతో సహా సామూహిక విధ్వంసక ఆయుధాలు ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తుందని మరియు జీవించే హక్కు వంటి ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని అల్ ఒబైద్లీ అన్నారు. ఇందు కోసం ఖతార్ రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (OPCW) కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







