సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- October 25, 2025
న్యూయార్క్: భవిష్యత్ తరాల భద్రతను కాపాడుకోవడానికి అన్ని రకాల సామూహిక విధ్వంసక ఆయుధాలపై నిషేధం విధించాలని ఖతార్ పిలుపునిచ్చింది. నిరాయుధీకరణకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన 80వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఖతార్ ప్రతినిధి బృందం సభ్యుడు అహ్మద్ అబ్దుల్లా అల్ ఒబైద్లీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అణు, రసాయన మరియు జీవ ఆయుధాలతో సహా సామూహిక విధ్వంసక ఆయుధాలు ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తుందని మరియు జీవించే హక్కు వంటి ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని అల్ ఒబైద్లీ అన్నారు. ఇందు కోసం ఖతార్ రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (OPCW) కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









