సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- October 25, 2025
న్యూయార్క్: భవిష్యత్ తరాల భద్రతను కాపాడుకోవడానికి అన్ని రకాల సామూహిక విధ్వంసక ఆయుధాలపై నిషేధం విధించాలని ఖతార్ పిలుపునిచ్చింది. నిరాయుధీకరణకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన 80వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఖతార్ ప్రతినిధి బృందం సభ్యుడు అహ్మద్ అబ్దుల్లా అల్ ఒబైద్లీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అణు, రసాయన మరియు జీవ ఆయుధాలతో సహా సామూహిక విధ్వంసక ఆయుధాలు ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తుందని మరియు జీవించే హక్కు వంటి ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని అల్ ఒబైద్లీ అన్నారు. ఇందు కోసం ఖతార్ రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (OPCW) కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...
- 'పెడల్ ఫర్ పింక్' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ
- దుబాయ్లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- రియాద్లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- రేడియేషన్ ప్రమాదాలపై కువైట్ వార్నింగ్..!!
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!







