ఇండియా గేట్ వద్ద 'రియో పరుగు' ప్రారంభించనున్న మోదీ
- July 23, 2016
వచ్చే నెలలో బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోలో ఆరంభంకానున్న ఒలింపిక్ గేమ్స్పై భారత్లో అవగాహన తీసుకురావడంలో భాగంగా 'రియో పరుగు'ను నిర్వహించనున్నారు. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద రియో పరుగును భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 31న ప్రారంభిస్తారని కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. వేలాది మంది ప్రజలు ఈ పరుగులో పాల్గొని భారత ఒలింపిక్ అథ్లెట్లకు మద్దతు పలకనున్నట్లు అసోచామ్ కాన్ఫరెన్స్లో గోయల్ పేర్కొన్నారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు రియో వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరగనున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







