సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
- November 04, 2025
మస్కట్: అల్ బురైమి గవర్నరేట్లోని సైక్ పాస్ వద్ద తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపును ప్రారంభించారు. ఈ మేరకు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) సైక్-హఫీత్ రోడ్డు వాహనదారులను అలెర్ట్ చేసింది.
ఒమన్ - యూఏఈ మధ్య కొనసాగుతున్న రైల్వే కనెక్షన్ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ట్రక్కు డ్రైవర్లు క్వారీస్ రోడ్డు (ట్రక్స్ రోడ్డు)ను ఉపయోగించాలని, ట్రాఫిక్ గైడ్ లైన్స్ కు పాటించాలని ఉత్తర్వుల్లో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







