విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- November 05, 2025
మస్కట్: ఒమన్ లో తప్పిపోయిన వ్యక్తి కథ విషాదాంతమైంది. అతడిని చనిపోయన స్థితిలో కనుగొన్నారు. కోస్ట్ గార్డ్ పోలీసుల నేతృత్వంలోని మారిటైమ్ రెస్క్యూ బృందాలు తప్పిపోయిన పౌరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ముత్రాలోని విలాయత్లోని పోర్ట్ సుల్తాన్ కబూస్ నుండి దాదాపు ఒక నాటికల్ మైలు దూరంలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
ముత్రాలోని వాడి నివాసి అయిన ఆ వ్యక్తి గత ఆదివారం తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి అతని గురించి అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చివరకు పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







