కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- November 13, 2025
కువైట్: కువైట్ లో జరిగిన విషాదకర సంఘనలో ఇద్దరు భారతీయులు మరణించారు. అబ్దల్లి ప్రాంతంలోని ఆయిల్ డ్రిల్లింగ్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. మృతులను నడువేలే పరంబ్బిల్ నిషిల్ సదానందన్ (40), సునీల్ సోలమన్ (43) గా గుర్తించారు. వీరిద్దరూ కేరళకు చెందినవారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







