100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- November 13, 2025
రియాద్: రియాద్ బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 100 మిలియన్లను దాటింది. ఇది రియాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ల సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన విజయాన్ని సూచిస్తుందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
రియాద్ బస్సు నెట్వర్క్ 1,900 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 91 మార్గాల్లో సేవలు అందిస్తుంది. నెట్వర్క్ లో అత్యున్నత ప్రమాణాలు, భద్రతతో కూడిన 842 ఆధునిక బస్సులు ఉన్నాయని తెలిపింది. ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా ఆధునిక ప్రమాణాల ప్రకారం రూపొందించిన 2,950 కంటే ఎక్కువ బస్ స్టాప్లు నెట్వర్క్ లో భాగంగా సేవలు అందిస్తున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







