అధిక వేడి, ఉక్కపోతల మధ్య యు.ఏ.ఈ. ఈద్ వారాంతం
- July 18, 2015
యు.ఏ.ఈ. లో విపరీతమైన వేడి, ఉక్కపోత వలన ఈద్ వారాం తాల వేడుకలను ఆరుబయట కాకుండా ఆవరణ లోనే ఏర్పాటుచేసుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తీరప్రాంతాల్లో 49 డెగ్రీల సెల్సియస్ ఉన్న ఉష్ణోగ్రత, వారం మధ్యలో కాస్త తగ్గి 43 కు వచ్చింది. దేశ అంతర్గత ప్రాంతాలలో 43 నుండి 48 డెగ్రీల వరకు ఉండవచ్చని, పర్వత ప్రాంతాల కనిష్ట ఉష్ణోగ్రత 27 డెగ్రీలు ఉండవచ్చని ఎన్. సీ. ఎం. ఎస్. వారు అంచనా వేశారు. అలాగే, దేశ పశ్చిమ ప్రాంతాలలో కొన్ని చోట్ల రాత్రి మరియు ప్రాతఃకాలాలలో కొన్ని తీరప్రాంత మరియు మైదాన ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశాలున్నాయని వారు తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







