అధిక వేడి, ఉక్కపోతల మధ్య యు.ఏ.ఈ. ఈద్ వారాంతం
- July 18, 2015
యు.ఏ.ఈ. లో విపరీతమైన వేడి, ఉక్కపోత వలన ఈద్ వారాం తాల వేడుకలను ఆరుబయట కాకుండా ఆవరణ లోనే ఏర్పాటుచేసుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తీరప్రాంతాల్లో 49 డెగ్రీల సెల్సియస్ ఉన్న ఉష్ణోగ్రత, వారం మధ్యలో కాస్త తగ్గి 43 కు వచ్చింది. దేశ అంతర్గత ప్రాంతాలలో 43 నుండి 48 డెగ్రీల వరకు ఉండవచ్చని, పర్వత ప్రాంతాల కనిష్ట ఉష్ణోగ్రత 27 డెగ్రీలు ఉండవచ్చని ఎన్. సీ. ఎం. ఎస్. వారు అంచనా వేశారు. అలాగే, దేశ పశ్చిమ ప్రాంతాలలో కొన్ని చోట్ల రాత్రి మరియు ప్రాతఃకాలాలలో కొన్ని తీరప్రాంత మరియు మైదాన ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశాలున్నాయని వారు తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









