ముష్రిఫ్ రాజమహల్లో యు.ఏ.ఈ. పాలకుల ఈద్ సంబరాలు
- July 18, 2015
ప్రధానమంత్రి మరియు ఉపాధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మెక్టూమ్ ఇంకా అబుధాబీ యువరాజు మరియు యు.ఏ.ఈ. సాయుధదా ళాల డెప్యూటీ సుప్రీం కమాండర్ - హిజ్ హైనెస్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలసి, అబుధాబీ లోని ముష్రిఫ్ రాజమహల్లో విచ్చేసిన మహారాజులు, ఎమిరేట్స్ యొక్క సుప్రేమ్ కౌన్సిల్ మెంబర్లు మరియు పాలకులను, వారి యువరాజులను, ఉప పాలకులను ఈద్ సందర్భంగా ఆహ్వానించారు. విచ్చేసిన అతిధులు, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆయురారొగ్య ఐశ్వర్యాలను గురించి, మరియు యూ. ఏ. ఈ. ఇంకా దానియొక్క ప్రజల అభివృద్ధిని గురించి అల్లాను ప్రార్ధించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







