ముష్రిఫ్ రాజమహల్‌లో యు.ఏ.ఈ. పాలకుల ఈద్ సంబరాలు

- July 18, 2015 , by Maagulf
ముష్రిఫ్ రాజమహల్‌లో యు.ఏ.ఈ.  పాలకుల ఈద్ సంబరాలు

 ప్రధానమంత్రి మరియు ఉపాధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మెక్టూమ్ ఇంకా అబుధాబీ యువరాజు మరియు  యు.ఏ.ఈ.  సాయుధదా ళాల డెప్యూటీ సుప్రీం కమాండర్ - హిజ్ హైనెస్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలసి, అబుధాబీ లోని ముష్రిఫ్ రాజమహల్‌లో విచ్చేసిన మహారాజులు, ఎమిరేట్స్ యొక్క సుప్రేమ్ కౌన్సిల్ మెంబర్లు మరియు పాలకులను, వారి యువరాజులను, ఉప పాలకులను ఈద్ సందర్భంగా ఆహ్వానించారు. విచ్చేసిన అతిధులు, అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆయురారొగ్య ఐశ్వర్యాలను గురించి, మరియు యూ. ఏ. ఈ. ఇంకా దానియొక్క ప్రజల అభివృద్ధిని గురించి అల్లాను ప్రార్ధించారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com