ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- November 17, 2025
రియాద్: అల్-షామ్లి గవర్నరేట్లో వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు చైనా నివాసితులను సౌదీ పౌరుడు అహ్మద్ అల్-అంజీ రక్షించాడు. చైనీయులు ప్రయాణిస్తున్న వాహనం వరద నీటిలో బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు లోపల చిక్కుకున్నారని గ్రహించిన అహ్మద్, వేగంగా స్పందించి నీటిలోకి ప్రవేశించాడు. వరదలో కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్న ఇద్దరిని సురక్షితంగా రక్షించాడు.
మరోవైపు, మక్కా, మదీనా మరియు రియాద్ ప్రాంతాలతో సహా సౌదీ అరేబియా అంతటా భారీ వర్షాలు , ఉరుములతో కూడిన తుఫానుల నేపథ్యంలో ఈ రక్షణ జరిగింది. ఇదిలాఉండగా, ఈ సీజన్ లో సౌదీ వ్యాప్తంగా తీవ్రమైన వర్షపాతం ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







