ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- November 19, 2025
మస్కట్: ఒమన్ లో వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 247 మంది జైలు ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సుప్రీం క్షమాభిక్ష ప్రసాదించారు. జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ ఖైదీలను విడుదల చేయనున్నారు.
వివిధ కేసుల్లో దోషులుగా తేలిన వారితో కూడిన 247 మంది ఖైదీలకు రాజు స్వేచ్ఛను మంజూరు చేశారు. ఖైదీల సామాజిక మరియు మానసిక శ్రేయస్సును పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుల్తాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
- మిస్సోరీలో NATS ఉచిత వైద్య శిబిరం
- దుబాయ్ లో నాలుగు రోజులపాటు సెలవులు..!!
- యూఎన్ గాజా పునర్నిర్మాణం.. బహ్రెయిన్ మద్దతు..!!
- కువైట్లో 50 ఇల్లీగల్ క్యాంప్స్ తొలగింపు..!!
- ఒమన్ లో ఖైదీలకు క్షమాభిక్ష..!!
- చైల్డ్ స్టే సేఫ్.. జర్నీ ఆఫ్ సేఫ్టీ గేమ్ ప్రారంభం..!!
- నాటోయేతర మిత్రదేశంగా సౌదీ.. ట్రంప్
- ఆస్ట్రేలియాలో BMW ప్రమాదం..8 నెలల గర్భిణితో ఉన్న భారతీయ మహిళ మృతి
- ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు







