మోదీతో నరసింహన్ ఈరోజు భేటీ
- July 25, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న తాజా పరిమాణాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం.అనంతరం నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. దిల్లీ వచ్చినందునే ప్రధాని కలిసినట్లు తెలిపారు. కృష్ణా జలాల పంపకం అంశాన్ని కేంద్రమే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







