మోదీతో నరసింహన్‌ ఈరోజు భేటీ

- July 25, 2016 , by Maagulf
మోదీతో నరసింహన్‌ ఈరోజు భేటీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న తాజా పరిమాణాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం.అనంతరం నరసింహన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. దిల్లీ వచ్చినందునే ప్రధాని కలిసినట్లు తెలిపారు. కృష్ణా జలాల పంపకం అంశాన్ని కేంద్రమే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com