హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- November 27, 2025
హైదరాబాద్: హైవే టూరిజంపై సర్కారు ఫోకస్ చేసింది. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్ట్, పిట్ స్టాప్లు, విశ్రాంతి గదులు,ఈవీ చార్జింగ్ స్టేషన్లు, రైతుల ఆహారశాలలు, మోటల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. స్థానిక వంటకాలు, హస్తకళలను ఈ మోటల్స్లో ప్రోత్సహించనుంది. ఇది అమలులోకి వస్తే తెలంగాణ పర్యాటకం మరింత అభివృద్ధి చెందనుంది.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







