హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- November 27, 2025
హైదరాబాద్: హైవే టూరిజంపై సర్కారు ఫోకస్ చేసింది. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్ట్, పిట్ స్టాప్లు, విశ్రాంతి గదులు,ఈవీ చార్జింగ్ స్టేషన్లు, రైతుల ఆహారశాలలు, మోటల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. స్థానిక వంటకాలు, హస్తకళలను ఈ మోటల్స్లో ప్రోత్సహించనుంది. ఇది అమలులోకి వస్తే తెలంగాణ పర్యాటకం మరింత అభివృద్ధి చెందనుంది.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్కు అపార డిమాండ్







