యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- November 28, 2025
యూఏఈ: ఇస్తాంబుల్లో ఎమిరాటీ గూఢచర్య కార్యకలాపాల ఆరోపణలను టర్కీ తోసిపుచ్చింది. ఈ మేరకు యూఏఈ ప్రకటించింది. యూఏఈ, యూఏఈ వాసులు చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాల్లో లేరని టర్కిష్ అటార్నీ జనరల్ ధృవీకరించారని తెలిపింది. ఇస్తాంబుల్లో గూఢచర్య కార్యకలాపాల గురించిన కొన్ని మీడియా నివేదికలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
యూఏఈ గురించి అనుమానాలను రేకెత్తించేలా అవి ఉండటంతో యూఏఈ స్పందించింది. కాగా, అది నిజం కాదని వాటిని తొలగించాలని మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను టర్కిష్ అటార్నీ జనరల్ ఆదేశించారు.ఈ విషయంపై యూఏఈ అటార్నీ జనరల్ మరియు టర్కిష్ అటార్నీ జనరల్ టెలిఫోన్ ద్వారా చర్చించారు.మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరులు ఎటువంటి అనుమానాస్పద ప్రవర్తనను గమనించలేదని టర్కీ భద్రతా అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్షాప్లు మూసివేత..!!
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం







