యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- December 01, 2025
యూఏఈ: బ్రిటిష్ లక్షాధికారులు మరియు బిలియనీర్లకు యూఏఈ నివాస కేంద్రంగా మారింది. యూఏఈ సమర్థవంతమైన పన్ను వ్యవస్థ, స్థిరమైన రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఇవన్నీ బిలియనర్లకు యూఏఈ స్వర్గధామంగా మారుతోంది.మరోవైపు పెరుగుతున్న UK పన్నులు మరియు కఠినమైన నిబంధనలు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులను దుబాయ్ వంటి ఇతర దేశాలకు తరలివస్తున్నారు.
హెన్లీ & పార్టనర్స్ విడుదల చేసిన 2025 ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం..దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ క్యాపిటల్కు ప్రముఖ గమ్యస్థానంగా నిలిచింది.యూకే దాదాపు 16,500 మంది మిలియనీర్లను కోల్పోయింది. వారి సంపద $91.8 బిలియన్ల (Dh337 బిలియన్) ఉంటుందని అంచనా. రాబోయే రోజుల్లో యూఏఈ దాదాపు 9,800 మంది మిలియనీర్లను మరియు దాదాపు $63 బిలియన్లను ఆకర్షించనుంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 142,000 మంది మిలియనీర్లు వలస వెళ్లే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం









