యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- December 01, 2025
యూఏఈ: బ్రిటిష్ లక్షాధికారులు మరియు బిలియనీర్లకు యూఏఈ నివాస కేంద్రంగా మారింది. యూఏఈ సమర్థవంతమైన పన్ను వ్యవస్థ, స్థిరమైన రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఇవన్నీ బిలియనర్లకు యూఏఈ స్వర్గధామంగా మారుతోంది.మరోవైపు పెరుగుతున్న UK పన్నులు మరియు కఠినమైన నిబంధనలు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులను దుబాయ్ వంటి ఇతర దేశాలకు తరలివస్తున్నారు.
హెన్లీ & పార్టనర్స్ విడుదల చేసిన 2025 ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం..దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ క్యాపిటల్కు ప్రముఖ గమ్యస్థానంగా నిలిచింది.యూకే దాదాపు 16,500 మంది మిలియనీర్లను కోల్పోయింది. వారి సంపద $91.8 బిలియన్ల (Dh337 బిలియన్) ఉంటుందని అంచనా. రాబోయే రోజుల్లో యూఏఈ దాదాపు 9,800 మంది మిలియనీర్లను మరియు దాదాపు $63 బిలియన్లను ఆకర్షించనుంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 142,000 మంది మిలియనీర్లు వలస వెళ్లే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









