యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- December 01, 2025
యూఏఈ: బ్రిటిష్ లక్షాధికారులు మరియు బిలియనీర్లకు యూఏఈ నివాస కేంద్రంగా మారింది. యూఏఈ సమర్థవంతమైన పన్ను వ్యవస్థ, స్థిరమైన రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఇవన్నీ బిలియనర్లకు యూఏఈ స్వర్గధామంగా మారుతోంది.మరోవైపు పెరుగుతున్న UK పన్నులు మరియు కఠినమైన నిబంధనలు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులను దుబాయ్ వంటి ఇతర దేశాలకు తరలివస్తున్నారు.
హెన్లీ & పార్టనర్స్ విడుదల చేసిన 2025 ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం..దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ క్యాపిటల్కు ప్రముఖ గమ్యస్థానంగా నిలిచింది.యూకే దాదాపు 16,500 మంది మిలియనీర్లను కోల్పోయింది. వారి సంపద $91.8 బిలియన్ల (Dh337 బిలియన్) ఉంటుందని అంచనా. రాబోయే రోజుల్లో యూఏఈ దాదాపు 9,800 మంది మిలియనీర్లను మరియు దాదాపు $63 బిలియన్లను ఆకర్షించనుంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 142,000 మంది మిలియనీర్లు వలస వెళ్లే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







