యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- December 01, 2025
యూఏఈ: బ్రిటిష్ లక్షాధికారులు మరియు బిలియనీర్లకు యూఏఈ నివాస కేంద్రంగా మారింది. యూఏఈ సమర్థవంతమైన పన్ను వ్యవస్థ, స్థిరమైన రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఇవన్నీ బిలియనర్లకు యూఏఈ స్వర్గధామంగా మారుతోంది.మరోవైపు పెరుగుతున్న UK పన్నులు మరియు కఠినమైన నిబంధనలు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులను దుబాయ్ వంటి ఇతర దేశాలకు తరలివస్తున్నారు.
హెన్లీ & పార్టనర్స్ విడుదల చేసిన 2025 ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ ప్రకారం..దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ క్యాపిటల్కు ప్రముఖ గమ్యస్థానంగా నిలిచింది.యూకే దాదాపు 16,500 మంది మిలియనీర్లను కోల్పోయింది. వారి సంపద $91.8 బిలియన్ల (Dh337 బిలియన్) ఉంటుందని అంచనా. రాబోయే రోజుల్లో యూఏఈ దాదాపు 9,800 మంది మిలియనీర్లను మరియు దాదాపు $63 బిలియన్లను ఆకర్షించనుంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 142,000 మంది మిలియనీర్లు వలస వెళ్లే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!
- లోక్సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో కొత్త AI సెంటర్తో 3,000 ఉద్యోగాలు..
- పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: కొల్లు రవీంద్ర







