కువైట్–హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- December 02, 2025
కువైట్: కువైట్ నుండి హైదరాబాద్కు వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదింపు వచ్చింది. ఫ్లైట్ లో హ్యూమన్ బాంబ్ ఉందని అధికారులకు బెదిరింపు మెసేజ్ అందడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లైట్ ను అత్యవసరంగా ముంబైకి మళ్లించారు.
అధికారుల కథనం ప్రకారం..హైదరాబాద్ విమానాశ్రయంలో మొదట బెదిరింపు హెచ్చరిక అందింది. విమానంలో ‘మానవ బాంబు’ ఉందని హెచ్చరించారు. ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఇలాంటి మెసేజ్ అందినట్లు సమాచారం. దీనితో భద్రతా సంస్థలు అత్యవసర ప్రోటోకాల్లను ప్రారంభించాయి. విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల కోసం దానిని ఐసోలేషన్ బేకు తరలించారు.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







