కువైట్–హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- December 02, 2025
కువైట్: కువైట్ నుండి హైదరాబాద్కు వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదింపు వచ్చింది. ఫ్లైట్ లో హ్యూమన్ బాంబ్ ఉందని అధికారులకు బెదిరింపు మెసేజ్ అందడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లైట్ ను అత్యవసరంగా ముంబైకి మళ్లించారు.
అధికారుల కథనం ప్రకారం..హైదరాబాద్ విమానాశ్రయంలో మొదట బెదిరింపు హెచ్చరిక అందింది. విమానంలో ‘మానవ బాంబు’ ఉందని హెచ్చరించారు. ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఇలాంటి మెసేజ్ అందినట్లు సమాచారం. దీనితో భద్రతా సంస్థలు అత్యవసర ప్రోటోకాల్లను ప్రారంభించాయి. విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల కోసం దానిని ఐసోలేషన్ బేకు తరలించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









