కువైట్–హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- December 02, 2025
కువైట్: కువైట్ నుండి హైదరాబాద్కు వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదింపు వచ్చింది. ఫ్లైట్ లో హ్యూమన్ బాంబ్ ఉందని అధికారులకు బెదిరింపు మెసేజ్ అందడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లైట్ ను అత్యవసరంగా ముంబైకి మళ్లించారు.
అధికారుల కథనం ప్రకారం..హైదరాబాద్ విమానాశ్రయంలో మొదట బెదిరింపు హెచ్చరిక అందింది. విమానంలో ‘మానవ బాంబు’ ఉందని హెచ్చరించారు. ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఇలాంటి మెసేజ్ అందినట్లు సమాచారం. దీనితో భద్రతా సంస్థలు అత్యవసర ప్రోటోకాల్లను ప్రారంభించాయి. విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల కోసం దానిని ఐసోలేషన్ బేకు తరలించారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







