కువైట్–హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- December 02, 2025
కువైట్: కువైట్ నుండి హైదరాబాద్కు వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదింపు వచ్చింది. ఫ్లైట్ లో హ్యూమన్ బాంబ్ ఉందని అధికారులకు బెదిరింపు మెసేజ్ అందడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లైట్ ను అత్యవసరంగా ముంబైకి మళ్లించారు.
అధికారుల కథనం ప్రకారం..హైదరాబాద్ విమానాశ్రయంలో మొదట బెదిరింపు హెచ్చరిక అందింది. విమానంలో ‘మానవ బాంబు’ ఉందని హెచ్చరించారు. ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఇలాంటి మెసేజ్ అందినట్లు సమాచారం. దీనితో భద్రతా సంస్థలు అత్యవసర ప్రోటోకాల్లను ప్రారంభించాయి. విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. తనిఖీల కోసం దానిని ఐసోలేషన్ బేకు తరలించారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







