విదేశీ పర్యటనకు వెళుతున్న మంత్రి లోకేశ్
- December 02, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్(AP) తన తదుపరి విదేశీ పర్యటన కోసం సిద్ధమయ్యారు. డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో ఆయన అమెరికా, కెనడా దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే ముఖ్య లక్ష్యం. ఆయనతోపాటు, ఈ పర్యటనలో ఉన్నతాధికారులు కార్తికేయ మిశ్రా మరియు అభిషిక్త్ కిశోర్ కూడా పాల్గొననున్నారు.
గతంలో(AP) నారా లోకేశ్ విదేశీ పర్యటనలు రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో సఫలమైనవి. ముఖ్యంగా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో జరిగిన పర్యటనలు మంచి స్పందన లభించినవి. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్యంతో జరిగిన సదస్సు కూడా దీనికి అద్భుత నిదర్శనం. తాజా పర్యటన ద్వారా కొత్త పెట్టుబడులు రాష్ట్రం దిశగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







