విదేశీ పర్యటనకు వెళుతున్న మంత్రి లోకేశ్
- December 02, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్(AP) తన తదుపరి విదేశీ పర్యటన కోసం సిద్ధమయ్యారు. డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో ఆయన అమెరికా, కెనడా దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే ముఖ్య లక్ష్యం. ఆయనతోపాటు, ఈ పర్యటనలో ఉన్నతాధికారులు కార్తికేయ మిశ్రా మరియు అభిషిక్త్ కిశోర్ కూడా పాల్గొననున్నారు.
గతంలో(AP) నారా లోకేశ్ విదేశీ పర్యటనలు రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో సఫలమైనవి. ముఖ్యంగా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో జరిగిన పర్యటనలు మంచి స్పందన లభించినవి. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్యంతో జరిగిన సదస్సు కూడా దీనికి అద్భుత నిదర్శనం. తాజా పర్యటన ద్వారా కొత్త పెట్టుబడులు రాష్ట్రం దిశగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్









