మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- December 04, 2025
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో సభార్ధి నేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరిని NHAI చైర్మన్ సంతోష్కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రహదారి అభివృద్ధి అంశాలపై వివరంగా చర్చించారు.
ఈ భేటీ పార్లమెంట్ హాల్లోని CoSL చైర్మన్ కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా బాలశౌరి తమ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక రహదారి ప్రాజెక్టులను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా:
- మచిలీపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65) ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించే పనులు
- గుడివాడ–కంకిపాడు గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రాజెక్ట్
- పెడన–లక్ష్మీపురం రహదారి పనులు
- అలాగే ఇతర అభివృద్ధి పనులు
ఈ వివరాల పై సంతోష్కుమార్ యాదవ్ సానుకూల స్పందన చూపిస్తూ, వెంటనే సంబంధిత అధికారులకు పనులను వేగంగా పూర్తి చేయాలనే దిశగా వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!







