హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- December 04, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లో HILTP పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు, వివిధ పారిశ్రామిక వాడలను సందర్శించే కార్యక్రమల్లో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని షాపూర్ నగర్ మెయిన్ రోడ్,హమాలి అడ్డా దగ్గర
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యే K.P వివేకానంద గౌడ్,
ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,
మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రథోడ్ తో పాటు బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ పరిశ్రమలలో పర్యటించి అక్కడి పరిశ్రమ యజమానులతో అదేవిధంగా అక్కడి కార్మికులతో మాట్లాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీ గురించి కేటీఆర్ వివరించారు.ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పెద్దయెత్తున పాల్గొన్నారు....
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







