సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- December 05, 2025
కువైట్: అల్-ఫర్వానియా గవర్నరేట్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ముగ్గురు వ్యక్తులతో కూడిన క్రిమినల్ ముఠాను విజయవంతంగా పట్టుకుంది.ఇందులో ఒకరు ఆసియా జాతీయుడు కాగా, ఇద్దరు అరబ్ జాతీయులు.అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసి, రెసిడెన్సీ ఆడ్రస్ లను చట్టవిరుద్ధంగా మార్చడానికి సివిల్ డేటాలో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
నిందితుల ముఠా జలీబ్ అల్-షుయౌఖ్ మరియు ఫర్వానియా ప్రాంతాలలో ఆటోమేటెడ్ భవన సంఖ్యలను ఉపయోగించుకున్నారని, ప్రతి లావాదేవీకి KD 40 మరియు KD 120 మధ్య వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఠా కార్యకలాపాలను ట్రాక్ చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద KD 1,694, ప్రింటర్, హార్డ్ డిస్క్, కెమెరా మరియు డెలివరీ కోసం సిద్ధం చేసిన అనేక ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







