ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- December 05, 2025
రియాద్: రియాద్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థాని అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. వివిధ కార్యక్రమాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి రెండు దేశాల మధ్య సంబంధాలను మరిన్ని రంగాలకు విస్తరించాలని ఆకాంక్షించారు.
అంతకుముందు, ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ రియాద్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీకి సాదర స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- పుతిన్కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ
- యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- మస్కట్ లో ‘ది లైఫ్స్పాన్ 2025’ ప్రారంభం..!!
- సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- పెద్ద పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం
- RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..
- క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!







