ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- December 05, 2025
రియాద్: రియాద్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థాని అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. వివిధ కార్యక్రమాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి రెండు దేశాల మధ్య సంబంధాలను మరిన్ని రంగాలకు విస్తరించాలని ఆకాంక్షించారు.
అంతకుముందు, ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ రియాద్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీకి సాదర స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







