ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- December 05, 2025
రియాద్: రియాద్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థాని అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. వివిధ కార్యక్రమాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి రెండు దేశాల మధ్య సంబంధాలను మరిన్ని రంగాలకు విస్తరించాలని ఆకాంక్షించారు.
అంతకుముందు, ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ రియాద్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీకి సాదర స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







