పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- December 07, 2025
దోహా: అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ షెరాటన్ దోహా హోటల్లో జరుగుతున్న దోహా ఫోరమ్ 2025 సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశమయ్యారు.సిరియ అధ్యక్షుడు హెచ్హెచ్ అహ్మద్ అల్ షరా, సోమాలియా అధ్యక్షుడు హెచ్హెచ్ హసన్ షేక్ మొహమ్మద్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ మౌరిటానియా అధ్యక్షుడు హెచ్హెచ్ మొహమ్మద్ ఔల్ద్ చెఖ్ గజౌని,ఘనా రిపబ్లిక్ అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా మరియు లెబనీస్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి డాక్టర్ నవాఫ్ సలాంతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఖతార్ మరియు వారి దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









