ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- December 14, 2025
దోహా: వరల్డ్ అట్లాస్ ప్రచురించిన “కంట్రీస్ బై లిటరసీ రేట్ ” ర్యాంకింగ్లో ఖతార్ పనితీరు ప్రపంచంలోని మరింత విద్యావంతులైన దేశాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా మిడిలీస్టులో తన హోదాను బలోపేతం చేసుకుంది. ఇటీవలి యునెస్కో మరియు ప్రపంచ బ్యాంకు డేటాను ఆధారంగా చేసుకుని వరల్డ్ అట్లాస్ ర్యాంకులను ప్రకటించింది.
ఖతార్ లో అడల్ట్ లిటరసీ రేట్ 98 శాతంగా ఉంది. ఇది దాదాపు సార్వత్రిక అక్షరాస్యత కలిగిన దేశాల సరసన నిలిపింది. ఖతార్ లో విద్య మరియు మానవ అభివృద్ధిలో దశాబ్దాల నిరంతర కృషిని ఈ ర్యాంకు ప్రతిబింబిస్తుందని విద్యామంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
వరల్డ్ అట్లాస్ జాబితాలో సౌదీ అరేబియా, సింగపూర్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అభివృద్ధి చెందిన లేదా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం 98 శాతం అక్షరాస్యత రేటును సాధించాయి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







