తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ
- July 27, 2016
జీవితాన్ని దేశ సేవకే అర్పించిన భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శ్లాఘించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొలి వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదు, రక్షణ ఆర్థిక రంగాల్లోనూ దేశం బలంగా ఉండాలని కలాం కోరుకున్నారని చెప్పారు. పనియే దైవంగా భావించిన మహామనీషి అబ్దుల్ కలాం అని వెంకయ్య నాయుడు నివాళి అర్పించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







