ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- December 19, 2025
మస్కట్: ఒమన్ లో రెస్క్యూ టీమ్ ఓ చిన్నారి ప్రాణాలను రక్షించింది. ముసందమ్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) రెస్క్యూ బృందాలు, ఖసాబ్ విలాయత్లోని షైసా అనే తీరప్రాంత గ్రామంలో కాలుకు ఫ్రాక్చర్ అయిన ఒక చిన్నారికి, సమాచారం అందగానే అవసరవైన మెడికల్ అటెన్షన్ ను అందించింది.
అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, గాయపడిన చిన్నారిని మొదట ఒక పడవలో సముద్ర మార్గం ద్వారా తరలించారు. ఆ తర్వాత అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలోనే చిన్నారికి అత్యవసర వైద్య సహాయం అందించిన తర్వాత, మెరుగైన చికిత్స కోసం ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







