ఎంసెట్ను రద్దు చేయెద్దంటూ విజ్ఞప్తి..
- July 28, 2016
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట ఎంసెట్-2 ర్యాంకర్లు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ను రద్దు చేయెద్దంటూ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసు నివేదికను ఇవాళ సీఐడీ అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎంసెట్ ర్యాంకర్లు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









