2025లో 39,487 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- January 06, 2026
కువైట్ః 2025లో 39వేలకుపైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ మాదకద్రవ్య దుర్వినియోగం, చట్టాలు మరియు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కారణాల వల్ల మొత్తం 39,487 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను పట్టుకోవడం కోసం కువైట్ వ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. భద్రతా పరమైన తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. రెసిడెన్సీ హక్కుల దుర్వినియోగం చేసే లేదా చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







