బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- January 09, 2026
దోహా: బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలికంగా పూర్తి ట్రాఫిక్ను మూసివేస్తున్నట్లు ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. దీనివల్ల వెస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్ నుండి వచ్చే ట్రాఫిక్ కోసం జి-రింగ్ రోడ్డుకు వెళ్లే ఎగ్జిట్ వే ని ఉపయోగించే వాహనదారులు ప్రభావితమవుతారని తెలిపింది.
రోడ్డు నిర్వహణ మరియు అభివృద్ధి పనులను చేపట్టడానికి వీలుగా ఈ మూసివేత ఆంక్షలు జనవరి 11న అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, ట్రాఫిక్ ఆంక్షలు జనవరి 18 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







