బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- January 09, 2026
దోహా: బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలికంగా పూర్తి ట్రాఫిక్ను మూసివేస్తున్నట్లు ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. దీనివల్ల వెస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్ నుండి వచ్చే ట్రాఫిక్ కోసం జి-రింగ్ రోడ్డుకు వెళ్లే ఎగ్జిట్ వే ని ఉపయోగించే వాహనదారులు ప్రభావితమవుతారని తెలిపింది.
రోడ్డు నిర్వహణ మరియు అభివృద్ధి పనులను చేపట్టడానికి వీలుగా ఈ మూసివేత ఆంక్షలు జనవరి 11న అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, ట్రాఫిక్ ఆంక్షలు జనవరి 18 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?









