బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ మెసేజుల హల్చల్..అలెర్ట్ జారీ..!!
- January 09, 2026
మనామాః బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ జరిమానాల మెసేజులు హల్చల్ చేయడంపై జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ స్పందించింది. వైరలవుతున్న మోసపూరిత టెక్స్ట్ మెసేజుల గురించి అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఈ మెసేజులను అనుమానాస్పద లింక్ల ద్వారా వస్తాయని, ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని అడుగుతాయని, చెల్లింపు చేయకపోతే తక్షణ జరిమానాలు విధిస్తామని బెదిరిస్తారని పేర్కొన్నారు.
ఇలాంటి మోసపూరిత మెసేజులకు స్పందించవద్దని సూచించారు. లింకులను క్లిక్ చేయగానే పర్సనల్ డేటా చోరీ అవుతుందని, అనంతరం డబ్బులు కూడా మాయం చేస్తారని హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత మెసేజులపై హాట్ లైన్ 992 నెంబర్ లో సమాచారం అందించాలని అవినీతి నిరోధక, ఆర్థిక & ఎలక్ట్రానిక్ భద్రత జనరల్ డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!







