ఆధార్ కార్డు ఉంటేనే జనన,మరణాల ధృవీకరణ పత్రాలు..
- July 28, 2016
తెలంగాణ రాష్ట్రంలో జనన, మరణాల రిజిస్ట్రేషన్లకు ఇకపై ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల జననాన్ని రిజిస్టరు చేసేందుకు తల్లిదండ్రుల ఆధార్ కార్డుల నెంబర్లు కావాలని ప్రభుత్వం పేర్కొంది. మరణాల నమోదుకు కూడా ఆధార్ కావాల్సిందేనని సర్కారు స్పష్టం చేసింది. ఆధార్ కార్డు ఉంటేనే జనన,మరణాల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







