ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- January 17, 2026
కువైట్: కస్టమర్లకు సంబంధించి ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు అనుగుణంగా నగదు బహుమతులను అందజేయడాన్ని తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం బ్యాంకులు ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సెంట్రల్ బ్యాంక్ తన వెబ్సైట్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అన్ని బహుమతి డ్రా విధానాలు పాదర్శకంగా ఉండాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఇందు కోసం వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి అవసరమైన అనుమతులు తీసుకోవాలని తెలిపింది.
కాగా, ప్రైజ్ అవార్డులలో పలు బ్యాంకులు అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపణలు రావడంతో మార్చి 2025లో బహుమతి అవార్డులను సెంట్రల్ బ్యాంక్ నిలిపివేసింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







