బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!
- January 23, 2026
మనామాః బహ్రెయిన్ లో 36వ ఆటమ్ ఎగ్జిబిషన్ 2026 ప్రారంభమైంది. జనవరి 22 నుండి 31 వరకు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ & కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో 24 కి పైగా దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్-సిరాఫీ తెలిపారు. ఈ ఫెయిర్ బహ్రెయిన్ లో ఒక ముఖ్యమైన కార్యక్రమం అని, ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను మరియు వ్యాపారాలను ఆకర్షిస్తుందని వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలు వాణిజ్యం, పర్యాటకం మరియు స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇస్తాయని, ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతాయని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తుందని, పర్యాటకం మరియు వ్యాపారానికి ప్రాంతీయ కేంద్రంగా బహ్రెయిన్ స్థానాన్ని బలపరుస్తుందని అల్-సిరాఫీ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









