ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- January 23, 2026
దావోస్: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన శాంతి మండలి చార్టర్ సంతకాల కార్యక్రమంలో ఖతార్ పాల్గొన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు పలు సభ్య దేశాల నాయకులు, ప్రతినిధుల సమక్షంలో శాంతి మండలిలో ఖతార్ తరపున తార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ డాక్యుమెంట్ పై సంతకాలు చేశారు. ట్రంప్ ఇచ్చిన పిలుపునకు హాజరైన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులు శాంతి మండలిలో చేరడానికి తమ దేశాల నాయకుల తరపున సంతకాలు చేశారు. గాజాలో సంఘర్షణను ముగించడానికి రూపొందించిన సమగ్ర ప్రణాళికలో వివరించిన విధంగా మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2803 ద్వారా ఏర్పడిన మండలి లక్ష్యాలను అమలు చేయడానికి తమ దేశాల తరపున అంగీకారాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









