ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- January 23, 2026
దావోస్: స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన శాంతి మండలి చార్టర్ సంతకాల కార్యక్రమంలో ఖతార్ పాల్గొన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు పలు సభ్య దేశాల నాయకులు, ప్రతినిధుల సమక్షంలో శాంతి మండలిలో ఖతార్ తరపున తార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ డాక్యుమెంట్ పై సంతకాలు చేశారు. ట్రంప్ ఇచ్చిన పిలుపునకు హాజరైన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులు శాంతి మండలిలో చేరడానికి తమ దేశాల నాయకుల తరపున సంతకాలు చేశారు. గాజాలో సంఘర్షణను ముగించడానికి రూపొందించిన సమగ్ర ప్రణాళికలో వివరించిన విధంగా మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2803 ద్వారా ఏర్పడిన మండలి లక్ష్యాలను అమలు చేయడానికి తమ దేశాల తరపున అంగీకారాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







