'వనం-మనం' కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతోంది
- July 29, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 'వనం-మనం' కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతోంది. కృష్ణాజిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఔషధ, రావి, వేప మొక్కలు నాటారు. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









