'వనం-మనం' కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతోంది

- July 29, 2016 , by Maagulf
'వనం-మనం' కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతోంది

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 'వనం-మనం' కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతోంది. కృష్ణాజిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఔషధ, రావి, వేప మొక్కలు నాటారు. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com