సౌదీ, కువైట్ జలాలలోనికి చొచ్చుకు వచ్చిన ఇరానియన్ సైనిక పడవలు
- July 29, 2016
మనామా:ఇరానియన్ సైనిక పడవలు సముద్ర జలాల లోనికి చొచ్చుకు రావడంపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ కి ఫిర్యాదు చేశాయి. సౌదీ అరేబియా మరియు కువైట్ మధ్య విభజించబడిన ప్రాంతం జలాల ప్రక్కనే ఇరానియన్ సైనిక పడవలు సంచరిస్తూ అతిక్రమణలని పునరావృతం చేస్తున్నాయని ఆరోపించాయి. సౌదీ అరేబియా మరియు కువైట్ ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్స్ మంగళవారం సమర్పించిన ఫిర్యాదులో, రెండు గల్ఫ్ దేశాల నడుమ ప్రాంతాల జలాలలో ఇరానియన్ వేధింపులు విషయమై బాన్ కి మూన్ కి తెలిపారు. దురాక్రమణ యొక్క గత సంఘటనలో ఒక ఓడ మరియు ఇరానియన్ జెండా ప్రదర్శిస్తూ రెండు సాయుధ స్పీడ్ బోట్స్ సంచరించినట్లు ఆరోపించారు.ప్రతి పడవలో ముగ్గురు సాయుధ వ్యక్తులతో ఏప్రిల్ 20 ఇరాన్ నుండి మధ్యాహ్నం 1.35 సమయంలో ఉల్లంఘనలకు పాల్పడటం జరిగింది 1401 నౌక ఏప్రిల్ 21 వ తేదీన ఉదయం 7.32 సమయంలో ఆ ప్రాంతంలో సంచరించి ఉల్లంఘనకు పాల్పిడినట్లు తెలిపారు.ఈ రెండు ఓడలు మరియు రెండు పడవలు అల్ దొఱ రంగంలో అల్ దొఱ వెల్ నెంబరు 3 (డి 3) వద్దకు (కోర్డినేషన్స్ 63 58 28 నార్త్ & 16 06 49 ఈస్ట్ ) సౌదీ కువైట్ మునిగి విభజించబడిన జోన్ లోపల సంచరించాయి. ఈ తరహా చర్యలు బెదిరించే గొడవలకు దారి తీయవచ్చు ఈ ప్రాంతం శాంతి మరియు భద్రత, ఉమ్మడి పత్రం గుర్తించారని వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







