ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- January 24, 2026
మస్కట్: భారత నేవీ వెస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఒమన్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) యాక్టింగ్ కమాండర్ కమోడోర్ జాసిమ్ మొహమ్మద్ అల్ బలూషిని అల్ ముర్తాఫా క్యాంప్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC)ను కూడా సందర్శించింది.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









