ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- January 24, 2026
మస్కట్: భారత నేవీ వెస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఒమన్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) యాక్టింగ్ కమాండర్ కమోడోర్ జాసిమ్ మొహమ్మద్ అల్ బలూషిని అల్ ముర్తాఫా క్యాంప్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC)ను కూడా సందర్శించింది.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







