బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- January 28, 2026
అమెరికా: వచ్చే రెండు సంవత్సరాలకు బోర్డ్ డైరెక్టర్లను నాట్స్ ప్రకటించింది. 2026-27 సంవత్సరాలకు ఇప్పటికే నాట్స్ బోర్డ్ చైర్మన్గా కిషోర్ కంచర్లను నియమించిన నాట్స్.. తాజాగా నాట్స్ బోర్డులో మిగిలిన డైరెక్టర్ల అందరి పేర్లను ప్రకటించింది. నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్గా మధు బోడపాటి, నాట్స్ బోర్డ్ కార్యదర్శిగా ఆది గెల్లిలకు బాధ్యతలు అప్పగించింది.
నాట్స్ ప్రకటించిన బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల జాబితా ఇది..
- అజయ్ గోవాడ
- అను కొత్త
- బిందు యలమంచిలి
- కృష్ణ బర్రి
- కృష్ణ మల్లిన
- ప్రేమ్ స్వరూప్ కలిదిండి
- రఘు రొయ్యూరు
- రాజేంద్ర మాదల
- రాజేష్ చిలుకూరి
- రాజేష్ నెట్టెం
- రమేష్ బెల్లం
- సాయి ప్రసాద్ పలుస
- శేషు మారంరెడ్డి
- శ్యామ్ నాళం
- శివ కనుమూరి
- శ్రీనివాస్ బొప్పన
- శ్రీనివాస్ మల్లాది
- శ్రీనివాస్ మెంట
- శ్రీరామ్ కొప్పాక
- టీపీరావు
- వెంకట్ వీర
- విజయ్ కొండ
NATS సలహా మండలి సభ్యుల జాబితా
- సుధీర్ అట్లూరి
- గంగాధర్ దేసు
- మోహన కృష్ణ మన్నవ
- విజయ్ శేఖర్ అన్నే
- మదన్ పాములపాటి
- శ్రీనివాస్ మంచికలపూడి
- సుమిత్ అరిగపూడి
తాజా వార్తలు
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!







