వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- February 05, 2026
నఖల్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని నఖల్ విలాయత్లో ఉన్న వకాన్ విలేజ్ కు విజిటర్స్ పోటెత్తారు. 2025లో 39,976 మంది సందర్శించారు. ఇక్కడ వ్యవసాయ పొలాలు, పురాతన పర్వత మార్గాలలో ప్రయాణించడం వంటి విభిన్న అనుభవాలను విజిటర్స్ కు అందిస్తుంది. ఈ ప్రత్యేక కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహసయాత్రికులకు ఒక గమ్యస్థానంగా మారిందని దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని హెరిటేజ్ మరియు టూరిజం విభాగం డైరెక్టర్ డాక్టర్ అల్ ముతాసిమ్ నాజర్ అల్ హిలాలీ తెలిపారు.
ముఖ్యంగా వింటర్ చివరిలో (జనవరి మరియు ఫిబ్రవరి మధ్య) ప్రారంభమయ్యే ఆప్రికాట్ మరియు ప్లం పూల వికసించే కాలాన్ని చూడటానికి పర్యాటకులు అధికంగా వస్తారని వెల్లడించారు. అలాగే, అధికారిక సెలవులు మరియు వారాంతాల్లో గ్రామానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు అందుబాటులో రానున్నాయని, దాంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







