ఉగ్రవాదులను అడ్డుకున్నా భారత్ భద్రతా సిబ్బంది ..
- July 30, 2016
కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఉగ్రవాదులను అడ్డుకున్నారు. ఈ కమ్రంలో ఆర్మీ, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







