రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!
- February 07, 2026
మదీనాః రాబోయే పవిత్ర రమదాన్ మాసంలో ప్రవక్త మసీదు మరియు ఖుబా మసీదుకు సందర్శకుల కోసం షటిల్ బస్సు సేవను ప్రారంభించనున్నట్లు మదీనా ప్రాంత అభివృద్ధి అథారిటీ ప్రకటించింది.ఈ సర్వీసులు వివిధ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పవిత్ర మాసంలో ప్రార్థనా స్థలాల చుట్టూ రద్దీని తగ్గించడం మరియు అందరికీ సౌకర్యం, భద్రతను నిర్ధారించే రవాణాను అందించడం లక్ష్యంగా పెట్టుకొని ఈ సర్వీసును ప్రారంభించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- $6.6 మిలియన్ల బదిలీ ప్రయత్నాన్ని అడ్డుకున్న ROP..!!
- యాత్రికులకు స్వాగత కేంద్రాన్ని తనిఖీ చేసిన మదీనా ఎమిర్..!!
- సబా అల్-అహ్మద్లోని అగ్నిప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం..!!
- యూఏఈలో స్కిన్ కేర్ ట్రెండ్లపై పేరెంట్స్ కు వార్నింగ్..!!
- గల్ఫ్ ఐక్యతను చాటిచెప్పిన దోహా జీసీసీ గేమ్స్ ప్రారంభోత్సవం..!!
- రాస్ అల్ ఖైమా డ్యామ్లో జారిపడి యువకుడు మృతి..!!
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్









