రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!
- February 07, 2026
మదీనాః రాబోయే పవిత్ర రమదాన్ మాసంలో ప్రవక్త మసీదు మరియు ఖుబా మసీదుకు సందర్శకుల కోసం షటిల్ బస్సు సేవను ప్రారంభించనున్నట్లు మదీనా ప్రాంత అభివృద్ధి అథారిటీ ప్రకటించింది.ఈ సర్వీసులు వివిధ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పవిత్ర మాసంలో ప్రార్థనా స్థలాల చుట్టూ రద్దీని తగ్గించడం మరియు అందరికీ సౌకర్యం, భద్రతను నిర్ధారించే రవాణాను అందించడం లక్ష్యంగా పెట్టుకొని ఈ సర్వీసును ప్రారంభించినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







