2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- February 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని ప్రవాసుల పర్సనల్ రెమిటెన్స్ 2025లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మొత్తం SR165.5 బిలియన్లకు చేరాయి. ఇది 2024 సంవత్సరంలో నమోదైన SR144.2 బిలియన్లతో పోలిస్తే 15 శాతం పెరుగదల నమోదైంది. ఈ మేరకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (సామా) తాజా డేటా వెల్లడించింది.
2025లో సౌదీల నుండి పర్సనల్ రెమిటెన్స్ SR70.4 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2024తో పోలిస్తే మూడు శాతం పెరిగింది. 2022 నుండి ఇదే అత్యధిక రెమిటెన్స్ అని రికార్డులు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాల పై సంతకాలు
- భారత భాషల కోసం ప్రత్యేక AI విప్లవం
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..









