బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- February 09, 2026
మనమా: బహ్రెయిన్ లో నెలవారీ డిస్కౌంట్ స్కీమ్ అమలులోకి వచ్చిన తర్వాత విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ మేరకు విద్యుత్ మరియు నీటి అథారిటీ (EWA)లోని కస్టమర్ సర్వీసెస్ డైరెక్టర్ అహ్మద్ అల్-జామియా వివరాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్ తో పోలిస్తే జనవరి నెలలో మొత్తం నమోదైన ఖాతాలు 9% పెరిగాయని పేర్కొంది.
ఇది విద్యుత్ మరియు నీటి బిల్లులను నెలవారీ తగ్గింపు ద్వారా చెల్లించడానికి అనుమతిస్తుంది. ఇది ఏడాది పొడవునా వినియోగదారులు వారి ఆర్థిక పరమైన అంశాలను మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుందని తెలిపారు. సబ్సిడీ రెసిడెన్షియల్ కేటగిరీలో కొత్త రిజిస్ట్రేషన్లలో గత నెలతో పోలిస్తే 160% పెరుగుదలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









