బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- February 09, 2026
మనమా: బహ్రెయిన్ లో నెలవారీ డిస్కౌంట్ స్కీమ్ అమలులోకి వచ్చిన తర్వాత విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ మేరకు విద్యుత్ మరియు నీటి అథారిటీ (EWA)లోని కస్టమర్ సర్వీసెస్ డైరెక్టర్ అహ్మద్ అల్-జామియా వివరాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్ తో పోలిస్తే జనవరి నెలలో మొత్తం నమోదైన ఖాతాలు 9% పెరిగాయని పేర్కొంది.
ఇది విద్యుత్ మరియు నీటి బిల్లులను నెలవారీ తగ్గింపు ద్వారా చెల్లించడానికి అనుమతిస్తుంది. ఇది ఏడాది పొడవునా వినియోగదారులు వారి ఆర్థిక పరమైన అంశాలను మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుందని తెలిపారు. సబ్సిడీ రెసిడెన్షియల్ కేటగిరీలో కొత్త రిజిస్ట్రేషన్లలో గత నెలతో పోలిస్తే 160% పెరుగుదలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







