ఏఎన్32 కోసం విశాఖ అడవుల్లో గాలింపు
- July 30, 2016
ఇటీవల గల్లంతైన భారత వాయుసేనకు చెందిన విమానం (ఏఎన్-32) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమానాన్ని వెతికేందుకు సహాయం చేయాల్సిందిగా భారత్.. అమెరికాకు సైతం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికుల సమాచారంతో విమానం కోసం విశాఖ అడవుల్లో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. గిరిజన గ్రామాల ప్రజలతో కలిసి నాతవరం మండలంలోని సరుగుడు, దద్దుగుల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









