ఏఎన్32 కోసం విశాఖ అడవుల్లో గాలింపు
- July 30, 2016
ఇటీవల గల్లంతైన భారత వాయుసేనకు చెందిన విమానం (ఏఎన్-32) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమానాన్ని వెతికేందుకు సహాయం చేయాల్సిందిగా భారత్.. అమెరికాకు సైతం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికుల సమాచారంతో విమానం కోసం విశాఖ అడవుల్లో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. గిరిజన గ్రామాల ప్రజలతో కలిసి నాతవరం మండలంలోని సరుగుడు, దద్దుగుల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







