తీవ్ర కడుపునొప్పితో కర్ణాటక సిఎం కుమారుడు మృతి
- July 30, 2016
తీవ్ర కడుపునొప్పితో బ్రస్సెల్స్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్న కర్ణాటక సిఎం పెద్ద కుమారుడు రాకేశ్ కన్నుమూశారు. స్నేహితులతో కలిసి యూరప్ టూర్కు వెళ్లిన రాకేశ్ అకస్మాత్తుగా జబ్బున పడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిద్ధరామయ్య, ఆయన భార్య, చిన్న కుమారుడు యతీంద్ర, కుటుంబ డాక్టర్ ఇప్పటికే బ్రస్సెల్స్ చేరుకున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!









