తీవ్ర కడుపునొప్పితో కర్ణాటక సిఎం కుమారుడు మృతి
- July 30, 2016
తీవ్ర కడుపునొప్పితో బ్రస్సెల్స్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్న కర్ణాటక సిఎం పెద్ద కుమారుడు రాకేశ్ కన్నుమూశారు. స్నేహితులతో కలిసి యూరప్ టూర్కు వెళ్లిన రాకేశ్ అకస్మాత్తుగా జబ్బున పడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిద్ధరామయ్య, ఆయన భార్య, చిన్న కుమారుడు యతీంద్ర, కుటుంబ డాక్టర్ ఇప్పటికే బ్రస్సెల్స్ చేరుకున్నారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







