తీవ్ర కడుపునొప్పితో కర్ణాటక సిఎం కుమారుడు మృతి

- July 30, 2016 , by Maagulf
తీవ్ర కడుపునొప్పితో కర్ణాటక సిఎం కుమారుడు మృతి

 తీవ్ర కడుపునొప్పితో బ్రస్సెల్స్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్న కర్ణాటక సిఎం పెద్ద కుమారుడు రాకేశ్‌ కన్నుమూశారు. స్నేహితులతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లిన రాకేశ్ అకస్మాత్తుగా జబ్బున పడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిద్ధరామయ్య, ఆయన భార్య, చిన్న కుమారుడు యతీంద్ర, కుటుంబ డాక్టర్ ఇప్పటికే బ్రస్సెల్స్ చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com